సర్వాయి పాపన్నకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాళి

byసూర్య | Sun, Aug 18, 2019, 01:50 PM

వరంగల్: సర్వాయి పాపన్న 370వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాపన్న జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM