byసూర్య | Sun, Aug 18, 2019, 02:17 PM
హైదరాబాద్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ను ఎంపీ నామా నాగేశ్వర్రావు కలిశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా నియమితులైనందుకు వినోద్కుమార్కు నామా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విభజన హామీల అమలు-కేంద్రంపై ఒత్తిడి అంశంపై ఇరువురు నేతలు చర్చించారు.