కూకట్ పల్లిలో ఫ్రీడమ్ 5కే రన్

byసూర్య | Sun, Aug 18, 2019, 10:29 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి లో ఇవాళ ఫ్రీడమ్ 5 కె రన్ జరిగింది.  కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రమంత్రి వర్యులు శ్రీనివాసగౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో  పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజీత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపుది గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు ,  స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ , డాక్టర్ శిరీష నవీన్ లు కూడా హాజరయ్యారు.


Latest News
 

మోడీ కోసం దేశమే ఎదురుచూస్తుంది: బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Mon, May 06, 2024, 11:36 AM
చౌదర్ గూడెం బీఆర్ఎస్ పార్టీకి బిక్ షాక్ Mon, May 06, 2024, 11:35 AM
గొల్లపల్లిలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 10:42 AM
సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటా: ఎంపీ అభ్యర్థి నీలం మధు Mon, May 06, 2024, 10:37 AM
పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM