byసూర్య | Sun, Aug 18, 2019, 10:03 AM
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల పరిషత్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి పై దాడి జరిగింది. శ్రీనివాస్ రెడ్డిపై ఓ దాబా యజమాని దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.