కోట్ పల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డిపై దాడి

byసూర్య | Sun, Aug 18, 2019, 10:03 AM

వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల పరిషత్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి పై దాడి జరిగింది. శ్రీనివాస్ రెడ్డిపై ఓ దాబా యజమాని దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM