ఖైరతాబాద్‌లో వ్యక్తి హత్య

byసూర్య | Sun, Aug 18, 2019, 11:06 AM

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో నడిరోడ్డుపై హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి డివైడర్‌పై పడవేశారు. బండరాయితో మోది చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు బంగారి నాగర్‌కర్నూలు జిల్లా నివాసి. బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఖైరతాబాద్ బీజేఆర్‌లో భార్య పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM