byసూర్య | Thu, Mar 14, 2019, 03:03 PM
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కరీంనగర్ లో పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా సభ మైదానాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ లు పరిశీలించారు. మంత్రుల వెంటన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఉన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.