కేసీఆర్ సభ మైదానాన్ని పరిశీలించిన మంత్రులు

byసూర్య | Thu, Mar 14, 2019, 03:03 PM

కరీంనగర్:  ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కరీంనగర్ లో పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా సభ మైదానాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ లు పరిశీలించారు. మంత్రుల వెంటన  ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఉన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Latest News
 

జహీరాబాద్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం Sat, May 04, 2024, 03:45 PM
బిఐఎఫ్ఆర్ నుండి సింగరేణిని కాపాడింది కాంగ్రెసే: జనక్ Sat, May 04, 2024, 03:44 PM
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ యువ నాయకులు ప్రచారం Sat, May 04, 2024, 03:38 PM
వడదెబ్బతో రైతు మృతి Sat, May 04, 2024, 03:27 PM
ఓటు హక్కు వినియోగించుకోవాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ Sat, May 04, 2024, 03:20 PM