అయ్యప్పను దర్శించుకున్న 51 మంది మహిళలు

byసూర్య | Fri, Jan 18, 2019, 02:38 PM

శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న 51 మంది మహిళలు ప్రవేశించి స్వామి దర్శనం చేసుకున్నారని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళల వివరాలతో జాబితాను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM