ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత హతం

byసూర్య | Mon, Jan 14, 2019, 07:43 AM

జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత హతమయ్యారు. డుంకా జిల్లా చాటుపడా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కమాండర్ సహదేవ్ రాయ్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సహదేవ్‌రాయ్‌పై గతంలో ప్రభుత్వం రూ.10లక్షల రివార్డు ప్రకటించింది. ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. 


Latest News
 

బావిలో పడి వలస కూలీ మృతి Mon, Apr 29, 2024, 01:43 PM
వంశీకృష్ణని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:41 PM
లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు Mon, Apr 29, 2024, 01:37 PM
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ Mon, Apr 29, 2024, 01:35 PM
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం Mon, Apr 29, 2024, 01:32 PM