సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం

byసూర్య | Wed, Apr 24, 2024, 01:49 PM

ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 64. 75 శాతంతో రాష్ట్రంలో వనపర్తి 20 వ స్థానంలో నిలిచింది. 4888 మందికి 3165 మంది పాసయ్యారు. 64. 21% తో మహబూబ్ నగర్ 22 వ స్థానంలో నిలిచింది. 7909 కి 5078 మంది పాసయ్యారు. 62. 82%తో గద్వాల 23వ స్థానంలో నిలిచింది. 2948 మందికి 1852 మంది పాసయ్యారు. 59. 06%తో నాగర్ కర్నూల్ 32 వస్థానంలో నిలిచింది. 49423 కి 2918 53. 81% నారాయణపేట 34 వస్థానంలో నిలిచింది. 3386 మందికి 1822 మంది పాసయ్యారు.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM