byసూర్య | Wed, Apr 24, 2024, 01:43 PM
సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ వేసవి సెలవులు ప్రకటించిందని, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు.