వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

byసూర్య | Wed, Apr 24, 2024, 01:43 PM

సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ వేసవి సెలవులు ప్రకటించిందని, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు.


Latest News
 

నేడు కౌకుంట్లకు డీకే అరుణ రాక Thu, May 09, 2024, 11:24 AM
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న హత్యలు Thu, May 09, 2024, 11:23 AM
హైదరాబాద్‌లో నేడు ‘జీరో షాడో డే’ Thu, May 09, 2024, 11:22 AM
నేడు భునవగిరిలో అమిత్‌ షా ప్రచారం Thu, May 09, 2024, 10:36 AM
రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM