పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

byసూర్య | Wed, Apr 24, 2024, 01:41 PM

కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి గ్రామపంచాయతీ ఉంద్రీగాం గ్రామంలో పిచ్చి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఇంటి ఆవరణలో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో సాయి తేజ బాలుడిపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బాలున్ని ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అధికారులు పిచ్చి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Latest News
 

మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM
కొప్పుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రచారం Thu, May 09, 2024, 06:11 PM
ధర్మారంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం Thu, May 09, 2024, 06:09 PM