ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు

byసూర్య | Wed, Apr 24, 2024, 01:41 PM

బొల్లారంలోని ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ACB అధికారులు సోదాలు చేపట్టారు. రూ.34లక్షలు, 20తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ శాఖలో AEగా పని చేస్తున్న అనిల్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో దాడులు నిర్వహించారు. అనిల్ రెడ్డి నివాసంలో కోటి రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. అతడి బంధువుల ఇండ్లలో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో రూ.12 వేలు లంచం తీసుకుంటూ అనిల్‌ పట్టుబడ్డాడు.


Latest News
 

నేడు కౌకుంట్లకు డీకే అరుణ రాక Thu, May 09, 2024, 11:24 AM
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న హత్యలు Thu, May 09, 2024, 11:23 AM
హైదరాబాద్‌లో నేడు ‘జీరో షాడో డే’ Thu, May 09, 2024, 11:22 AM
నేడు భునవగిరిలో అమిత్‌ షా ప్రచారం Thu, May 09, 2024, 10:36 AM
రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM