byసూర్య | Thu, May 09, 2024, 11:24 AM
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గురువారం సాయంత్రం 5: 00 గంటలకు కౌకుంట్ల మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కౌకుంట్ల మండలం బిజెపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.