byసూర్య | Thu, May 09, 2024, 12:58 PM
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ గ్రామంలో గురువారం ఉపాధి కూలీల దగ్గరికు వెళ్లి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబ్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కార్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు.