ముడుమాల్ లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం ప్రచారం

byసూర్య | Thu, May 09, 2024, 12:58 PM

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ గ్రామంలో గురువారం ఉపాధి కూలీల దగ్గరికు వెళ్లి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబ్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కార్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM