byసూర్య | Thu, May 09, 2024, 12:59 PM
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, నాయకులు కొలన్ శ్రీనివాసరెడ్డి, ఎన్.ఎం.సి ప్రెసిడెంట్ కొలన్ రాజశేఖర్ రెడ్డి బుధవారం మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని బలపరుస్తూ ఎన్టీఆర్ సర్కిల్ లో ప్రారంభం చేసి 2, 22, 23 వ డివిజన్లలో అన్ని కాలనీలను కలుపుకుంటూ భారీ రోడ్ షో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.