కంటోన్మెంట్ లో విజయఢంకా మోగించేది నివేదితే

byసూర్య | Thu, May 09, 2024, 01:00 PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి జనమంతా జై కొట్టారు. కంటోన్మెంట్ లో విజయఢంకా మోగించేది కచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న మాత్రమేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటో వార్డు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి వేదిత సాయన్న ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. నేతాజీ నగర్, న్యూ బోయిన్ పల్లి, కడక్ పురలో క్యాంపెయిన్ చేశారు. ఈ ప్రచారానికి జనం నుంచి అద్వితీయమైన స్పందన లభించింది. ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనం అంతా ప్రతిన బూనారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM