ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా

byసూర్య | Wed, Apr 24, 2024, 01:52 PM

నిర్మల్ జిల్లా భైంసాలో నీటి కోసం ప్రజలు రొడెక్కారు. బుధవారం కిసాన్ గల్లీ వసూలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. రెండు వారాలుగా నీటి సరఫరా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్, మున్సిపల్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని హెచ్చరించారు.


Latest News
 

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM