బోర్లంలో ఇంటింటి ప్రచారం

byసూర్య | Wed, Apr 24, 2024, 01:08 PM

బాన్సువాడ మండలంలోని బోర్లమ్ గ్రామంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో నాయకులతో కలిసి బుధవారం ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోనాపూర్ సాయిబాబా, నాయకులు డాకయ్య శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, చీకట్ల రాజు, రాజాసింగ్, పబ్బ శేఖర్, చిరంజీవి, పండరి, ధనుంజయ్, రాజు, వినోద్ నాగరాజు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నేడు భునవగిరిలో అమిత్‌ షా ప్రచారం Thu, May 09, 2024, 10:36 AM
రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM