వివాహిత మిస్సింగ్ క‌ల‌క‌లం

byసూర్య | Wed, Apr 24, 2024, 01:10 PM

ఇంట్లోంచి వెళ్లిన వివాహిత అదృష్యమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన తెడ్డు అనిత బీబీపేట మండలం జనగామాలో పచ్చకామెర్లకు మందుతాగి వస్తానని కామారెడ్డికి బయలుదేరింది. కామారెడ్డిలో ఆటో దిగిన ఆమె, తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. భర్త బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తేన్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.


Latest News
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు....కవిత పిటిషన్‌ను రేపు విచారించనున్నకోర్టు Thu, May 09, 2024, 11:40 PM
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM