విద్యుత్తు షాక్‌తో గేదె మృతి

byసూర్య | Wed, Apr 24, 2024, 01:06 PM

విద్యుత్తు షాక్‌తో గేదె మృతి చెందిన ఘటన ముగ్పాల్ మండలం మంచిప్ప గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రైతు కేతావత్ శ్రీనివాస్‌కు చెందిన పాడి గేదె మేత కోసం వెళ్లి విద్యుత్తు షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.1.5 లక్షల విలువ చేసే తన గేదె మృతిచెందిందని, నష్ట పరిహారం చెల్లించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM