కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ

byసూర్య | Wed, Apr 24, 2024, 01:04 PM

కామారెడ్డి జిల్లాలో మంగళవారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలో బజరంగ్దళ్, విహెచ్పి ల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. కోడూరి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా సాగింది. శోభయాత్రలో సీతా, శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వేషధారణతో చిన్నారులు అలరించారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


Latest News
 

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM