11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత

byసూర్య | Fri, Oct 25, 2024, 03:39 PM

TG: సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. న్యాల్‌కల్ కస్తూర్బా గురుకులం పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థినులు శ్వాసకోస సమస్యలతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమత్తమైన సిబ్బంది.. చికిత్సా నిమిత్తం విద్యార్థినులను హుటాహుటీన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

రేపు బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్న వేముల Fri, Oct 25, 2024, 08:01 PM
ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్ Fri, Oct 25, 2024, 08:00 PM
కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 07:59 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం Fri, Oct 25, 2024, 07:58 PM
కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి Fri, Oct 25, 2024, 07:56 PM