రేపు బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్న వేముల

byసూర్య | Fri, Oct 25, 2024, 08:01 PM

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో శనివారం మాజీ మంత్రి వేముల పర్యటించనున్నారు. పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదలనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కమ్మర్పల్లి మండలం కోనా సముద్రంలో 10 లక్షలతో గోడౌన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ పాల్గొనాలని బీఆర్ఎస్ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.


 


 


 


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM