పత్తి పంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభం

byసూర్య | Fri, Oct 25, 2024, 02:26 PM

పత్తి పంట కొనుగోలు ప్రక్రియను శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డు లో ప్రారంభించారు. ముందుగా పత్తి వేలం పాటను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఐ ద్వారా 8 తేమ శాతంతో క్వింటాలకు రూ. 7521 కొనుగోలు చేస్తుండగా. ప్రైవేట్ ద్వారా రూ. 7150 జిన్నింగ్ యజమానులు పాట పాడారు. అనంతరం కంటాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు.


Latest News
 

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! Fri, Oct 25, 2024, 05:48 PM
జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM