మూసీ పక్కన ఉన్న దేవాలయాలు కూల్చే దమ్ముందా: కిషన్ రెడ్డి

byసూర్య | Fri, Oct 25, 2024, 01:55 PM

TG: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా? అని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. ఇందిరా పార్క్‌ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా 'చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు' పేరుతో శుక్రవారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసి ప్రక్షాళనకు, మూసి సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ పేదల గూడు కూలుస్తామంటే ఒప్పుకోమన్నారు.


Latest News
 

సచివాలయం వద్ద ఉద్రిక్తత Fri, Oct 25, 2024, 03:42 PM
11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత Fri, Oct 25, 2024, 03:39 PM
విమానానికి బాంబు బెదిరింపు కాల్ Fri, Oct 25, 2024, 03:30 PM
మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన తల్లికి జీవిత ఖైదు Fri, Oct 25, 2024, 03:17 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి భారీ ఊరట Fri, Oct 25, 2024, 03:13 PM