వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ సంఘం

byసూర్య | Wed, Oct 23, 2024, 03:33 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా, నియోజకవర్గం బుధవారం పట్టణం 22వ వార్డు పెద్ద బోనాల్ లొ పురపాలక సంఘం (మెప్మా) ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక వార్డు కౌన్సిలర్ కల్లూరి లత మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుముల స్వరూప తిరుపతి రెడ్డి, మహిళ సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM
మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం Wed, Oct 23, 2024, 07:42 PM