మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం

byసూర్య | Wed, Oct 23, 2024, 07:42 PM

TG: హన్మకొండ జిల్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. వడ్డేపల్లి మండలంలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కాజీపేట సీఐ రవికుమార్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక సీఐ చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది.బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీఐ రవికుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM