29వ తేదీ వరకు సభ్యత్వం పూర్తి చేయాలి.. పల్లె గంగారెడ్డి

byసూర్య | Wed, Oct 23, 2024, 03:32 PM

ధర్మపురి పట్టణంలో బిజెపి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి ఇటీవల మృతి చెందిన బిజెపి నాయకులు పంచిత లక్ష్మణ్, నేరెళ్ల రాములు గౌడ్ కి బుధవారం సంతాపం ప్రకటించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు 29వ తేదీ వరకు 100 మందికి బిజెపి సభ్యత్వం చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కన్నం అంజన్న, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM