నూతన ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Sun, Oct 20, 2024, 07:50 PM

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం నూతన ఎస్సైగా బదిలీపై వచ్చిన వెంకట్ రెడ్డిని శనివారం ఉప్పునుంతల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కట్టా అనంత రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాత్లావత్ కృష్ణ, ఉమామహేశ్వర దేవస్థాన డైరెక్టర్ లక్ష్మయ్య, బిసి సెల్ మరియు ఎస్సీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మడ్డి తిరుపతయ్య గౌడ్, సి హెచ్ శ్రీను, రాందాస్ నాయక్, ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు రామచంద్రయ్య,మాజీ వైస్ ఎంపిపి గోవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల ఇంచార్జీ శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భాస్కర్, నాయకులు రామచంద్రయ్య, సి హెచ్ తిరుపతయ్య, మాజీ సర్పంచి గోవర్థన్ రావు, సాలయ్య, ఎడ్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 12:44 PM
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ Wed, Oct 23, 2024, 12:19 PM
సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM