మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో అచ్చంపేట ఎమ్మెల్యే

byసూర్య | Sun, Oct 20, 2024, 07:48 PM

బూత్ లెవెల్ ఏజెంట్ లతో శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయన యావత్ మాల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల సాహెబ్ మంగుల్కర్ తో కలిసి నియోజకవర్గ బూత్ లెవెల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక పార్టీ నాయకులు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా వ్యవహరించి నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు మరియు అచ్చంపేట నియోజకవర్గంలో తన గెలుపు కోసం పార్టీ నుండి  పూర్తి సహాయ సహకారాలు అందించిన మాణిక్ రావు ఠాక్రేను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Latest News
 

హైదరాబాద్‌లో కుంగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ Wed, Oct 23, 2024, 11:50 AM
ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్. Wed, Oct 23, 2024, 11:34 AM
అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. Wed, Oct 23, 2024, 11:01 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM
పోలీసులకు చిక్కిన కాపర్ వైర్ దొంగలు Wed, Oct 23, 2024, 10:20 AM