కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

byసూర్య | Sun, Oct 20, 2024, 06:56 PM

నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు ఆదివారం హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమించారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న కార్మికుల సమ్మెను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఏరియర్స్, పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఇచ్చిన రాతపూర్వకంగా ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM