మాలల ఆత్మగౌరవ సభకు తరలిరావాలి

byసూర్య | Sun, Oct 20, 2024, 06:57 PM

ఈనెల 27న, నాగర్ కర్నూలు వేదికగా నిర్వహించనున్న మాలల ఆత్మగౌరవ సభకు భారీగా తరలి రావాలని మాలమహానాడు కోడేరు మండల అధ్యక్షులు మధు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి మండల కేంద్రంలోని కోడేరు గుట్ట శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఎస్సి వర్గీకరణకు వ్యతిరేఖంగా జరిగే ఉద్యమంలో మాల, మాల ఉపకులాల నుండి భారీ ఎత్తున ప్రజలు హాజరు కావాలని కోరారు.


Latest News
 

బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం Mon, Oct 21, 2024, 11:46 AM
నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం Mon, Oct 21, 2024, 11:41 AM
తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు Mon, Oct 21, 2024, 11:14 AM
ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM