ఈనెల 22న సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు: ఎంపీ

byసూర్య | Sun, Oct 20, 2024, 06:57 PM

ఈనెల 22వ తేదీన నాగర్ కర్నూల్ పట్టణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల అధికారులు, బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రతి పేద వ్యక్తికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యామన్నారు.


Latest News
 

హరీష్ రావుపై ఫిర్యాదు Mon, Oct 21, 2024, 01:57 PM
ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన భాను కృష్ణ Mon, Oct 21, 2024, 01:56 PM
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Oct 21, 2024, 01:05 PM
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం Mon, Oct 21, 2024, 01:02 PM
ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 01:01 PM