తహసీల్దార్ ను సన్మానించిన దేవస్థాన కమిటీ

byసూర్య | Fri, Oct 18, 2024, 10:22 PM

మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో గల కొండస్వామీ దేవస్థానం ను మెట్ పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ గురువారం దర్శించుకొన్నారు. స్వామి వారి పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన కమిటీ సభ్యులు  శాలువతో  ఆయనను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఉమేష్ నాయకులు పుల్ల జగన్, ముదాం నర్సింమ్లు , డాకురి వెంకటేష్, పల్లికొండ గంగ నర్సయ్య,  మరియు కొండస్వామి దేవస్థాన‌ కమిటీ సభ్యులు లక్మ శ్రీనివాస్, పావు రాజెంధర్, కొరిపెల్లి రాజం, టప్ప శ్రీనివాస్ , నేరళ్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM