byసూర్య | Fri, Oct 18, 2024, 10:22 PM
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో గల కొండస్వామీ దేవస్థానం ను మెట్ పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ గురువారం దర్శించుకొన్నారు. స్వామి వారి పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన కమిటీ సభ్యులు శాలువతో ఆయనను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఉమేష్ నాయకులు పుల్ల జగన్, ముదాం నర్సింమ్లు , డాకురి వెంకటేష్, పల్లికొండ గంగ నర్సయ్య, మరియు కొండస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు లక్మ శ్రీనివాస్, పావు రాజెంధర్, కొరిపెల్లి రాజం, టప్ప శ్రీనివాస్ , నేరళ్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.