ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

byసూర్య | Thu, Oct 17, 2024, 12:01 PM

కల్హేర్ మండలంలోని మార్డికి చెందిన హన్మండ్లు కుమారుడు కాశిరాం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 60, 000/- రూపాయల చెక్కును జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ గుఱ్ఱపు మచ్చేందర్ అందించారు. వారితో పాటుగా మార్డి పీఏసీస్ మాజీ చైర్మన్ గుఱ్ఱపు జలెందర్, ఫౌండేషన్ ప్రతినిథులు మార్డి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెన్న రెడ్డి, బస్వరాజ్ గుఱ్ఱపు శ్రీనివాస్ , ఇంద్రనగర్ నాయకులు తదితరులు ఉన్నారు.


Latest News
 

బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 12:44 PM
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ Wed, Oct 23, 2024, 12:19 PM
సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM