వైకుంఠపురంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

byసూర్య | Thu, Oct 17, 2024, 12:02 PM

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురం దేవాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్మించే రాజగోపురానికి ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వైకుంఠపురం దేవాలయం ఆధ్యాత్మిక నిలయమని చెప్పారు. దేవాలయ ప్రజల అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో కలెక్టర్ ను సన్మానించారు.


Latest News
 

సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM
హైదరాబాద్‌లో కుంగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ Wed, Oct 23, 2024, 11:50 AM
ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్. Wed, Oct 23, 2024, 11:34 AM
అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. Wed, Oct 23, 2024, 11:01 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM