గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో పోషక ఆహార విలువల గురించి అవగాహన

byసూర్య | Mon, Sep 30, 2024, 04:02 PM

ఆదిలాబాద్‌లోని జైజవాన్ నగర్ అంగన్వాడీ సెంటర్లో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో పోషక ఆహార విలువల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో చేసిన పాయసం, ఉప్మా, రాగి జావా, తదితర వాటిని విద్యార్థులకు తినిపించారు. అదేవిధంగా తయారీ విధానం వివరించారు. వీటివల్ల శరీరానికి లాభాలు చేకూరుతాయని తెలిపారు. కేంద్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్ వి. రవికుమార్, సూపరిటెండెంట్ గౌతమ్, తదితరులున్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM