డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి

byసూర్య | Mon, Sep 30, 2024, 04:02 PM

డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని భాగపూర్ గ్రామానికి చెందిన బైరి శ్రీలత ఐదు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మహిళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

624 కిలోల ఎండు గంజాయిని అటవీ ప్రాంతంలో నిర్వీర్యం Tue, Oct 01, 2024, 12:17 PM
తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు Tue, Oct 01, 2024, 12:12 PM
ఆలయం వద్ద మందుబాబుల వీరంగం Tue, Oct 01, 2024, 12:11 PM
తుక్కుగూడలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్ Tue, Oct 01, 2024, 12:01 PM
బల్దియాలో దొంగలు పడ్డారు Tue, Oct 01, 2024, 11:55 AM