హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుంది: బండి సంజయ్

byసూర్య | Mon, Sep 30, 2024, 03:27 PM

ఢిల్లీకి డబ్బులు పంపేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైడ్రా మంచిదనుకోని మద్దతిచ్చినం.. కానీ ఇలా చేస్తారనుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకెళ్తుందని అనుకున్నాం.. కానీ పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తారనుకోలేదని అన్నారు. హైడ్రా దాడులపై బీజేపీ ఉద్యమించేందుకు సిద్ధమయ్యిందని పేర్కొన్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM