సరిగ్గా 116 ఏళ్ల క్రితం ఇదే రోజు మూసీ మహా విలయం

byసూర్య | Sat, Sep 28, 2024, 01:57 PM

సరిగ్గా 116 ఏళ్ల క్రితం మూసీ నది మహా విలయం తీవ్ర విషాదాన్ని నింపింది. 1908 సెప్టెంబర్‌ 27, 28వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ ఊహించని జల ప్రళయంతో విలవిల్లాడింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ కేంద్రంలోని రెయిన్‌గేజ్‌ ఆ వర్షాన్ని 17 సెం.మీ.గా రికార్డు చేసింది. మూసీ పొంగడంతో 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రళయంలో 15 వేల మంది చనిపోయారని 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ప్రకటించారు.


Latest News
 

పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం Sat, Sep 28, 2024, 04:16 PM
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత Sat, Sep 28, 2024, 04:13 PM
కోదాడ డిపో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం Sat, Sep 28, 2024, 04:12 PM
ఘనoగా భగత్‌ సింగ్‌ 117వ జయంతి వేడుకలు Sat, Sep 28, 2024, 04:11 PM
గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు Sat, Sep 28, 2024, 03:48 PM