పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం

byసూర్య | Sat, Sep 28, 2024, 04:16 PM

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్. టి. ఎల్ ప్రాంతాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం సందర్శించి నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్ Sat, Sep 28, 2024, 06:34 PM
మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం Sat, Sep 28, 2024, 06:25 PM
నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న దానకిశోర్ Sat, Sep 28, 2024, 06:22 PM
ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా కమిషనర్ Sat, Sep 28, 2024, 06:17 PM
'హైడ్రా' భయంతో మహిళ ఆత్మహత్య..? కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ Sat, Sep 28, 2024, 06:09 PM