మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత

byసూర్య | Sat, Sep 28, 2024, 04:13 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ పొందిన లబ్ధిదారులకు శనివారం ఖమ్మం 24 డివిజన్లో కార్పొరేటర్ కమర్తపు మురళి బాండ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.


Latest News
 

ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్ Sat, Sep 28, 2024, 06:34 PM
మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం Sat, Sep 28, 2024, 06:25 PM
నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న దానకిశోర్ Sat, Sep 28, 2024, 06:22 PM
ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా కమిషనర్ Sat, Sep 28, 2024, 06:17 PM
'హైడ్రా' భయంతో మహిళ ఆత్మహత్య..? కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ Sat, Sep 28, 2024, 06:09 PM