పరువు నష్టం కేసులో ఎంపీకి 15 రోజులు జైలు

byసూర్య | Thu, Sep 26, 2024, 02:39 PM

పరువు నష్టం కేసులో శివసేన(UBT) కీలక నేత సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారించింది.
ఆయనకు రూ.25 వేలు జరిమానాతో పాటు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. బీజేపీ నేత కిరీట్‌ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది.


Latest News
 

శ్రీధర్ బాబు చదువుకున్నవాడని గౌరవం ఉండేదన్న కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:57 PM
రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో వచ్చినట్లు ప్రజలు హఠాత్తుగా రాలేదు : కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:34 PM
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత Mon, Sep 30, 2024, 04:30 PM
నాలాపై ఉన్న హైడ్రా ఆఫీస్‌తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేయాలన్న కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:30 PM
ముందస్తు బతుకమ్మ వేడుకలు Mon, Sep 30, 2024, 04:25 PM