రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య

byసూర్య | Thu, Sep 26, 2024, 02:37 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతంవాడకు చెందిన కొండపల్లి సంగీత (30) అనే మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సంగీత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని, మృతికి గల కారణాలు తెలియ రాలేదని జిఆర్పి ఎస్ఐ మహేందర్ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చురి గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. సంగీతకు భర్త రమేష్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Latest News
 

విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే Mon, Sep 30, 2024, 06:50 PM
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేయాలి Mon, Sep 30, 2024, 06:50 PM
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ Mon, Sep 30, 2024, 06:45 PM
హైదరాబాద్ లో భారీ వర్షం.. Mon, Sep 30, 2024, 06:44 PM
తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు Mon, Sep 30, 2024, 06:37 PM