byసూర్య | Thu, Sep 26, 2024, 02:10 PM
తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధెైర్యశాలి చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా గురువారం వారి చిత్ర పటానికి మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు మెదక్ జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.