అదనపు ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించడంతో సన్మానం

byసూర్య | Wed, Sep 25, 2024, 12:38 PM

చందూర్ మండల కేంద్రంలో ఎంఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది బుధవారం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఈటి శ్రీనివాస్, స్వామి నాయక్, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారి చేయడంతో సన్మానించినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.


Latest News
 

రెండు రోజుల్లో రైతులకు పరిహారం: మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 02:29 PM
నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Sep 25, 2024, 02:26 PM
షాద్ నగర్ లో ఏపీ మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Wed, Sep 25, 2024, 02:25 PM
ఆక్రమణలు తొలగిస్తున్న రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి Wed, Sep 25, 2024, 02:24 PM
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది Wed, Sep 25, 2024, 02:15 PM