పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది

byసూర్య | Wed, Sep 25, 2024, 02:15 PM

పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల పట్టణంలో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్, డీఆర్డీఏ పీడీ రఘువరన్, డిడబ్ల్యూఓ నరేష్, ఆర్డీఓ మధుసూదన్, జిల్లా ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్ పాల్గొన్నారు


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM