బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా

byసూర్య | Wed, Sep 25, 2024, 03:43 PM

ఆత్మకూరు మండలం పిన్నంచర్ల గ్రామంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రోడ్డుపై బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు మనోహర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు అని సామాన్య ప్రజలను, విద్యార్థులను బస్సులు ఆపకుండా ఇబ్బందికి గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు Wed, Sep 25, 2024, 06:17 PM
తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరానాకు గురి చేస్తోందని మల్లారెడ్డి వ్యాఖ్య Wed, Sep 25, 2024, 06:07 PM
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM