శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్

byసూర్య | Wed, Sep 25, 2024, 03:49 PM

మునుగోడు నియోజకవర్గ గట్టుప్పల రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీకాంత్ బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన తనయుడు స్టేట్ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను వారి ఇరువురి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.


Latest News
 

ములుగు అడవిలో బీభత్సానికి కారణమిదే.. విధ్వంసానికి కారణాలను గుర్తించిన సైంటిస్టులు Wed, Sep 25, 2024, 06:54 PM
ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు Wed, Sep 25, 2024, 06:17 PM
తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరానాకు గురి చేస్తోందని మల్లారెడ్డి వ్యాఖ్య Wed, Sep 25, 2024, 06:07 PM
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM