మరింత ఉద్ధృతంగా ఊకశెట్టి వాగు..

byసూర్య | Wed, Sep 25, 2024, 03:40 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు-కొత్తకోట పట్టణాల మధ్య బుధవారం రాకపోకలు నిలిచిపోయాయి. మదనాపురం మండలంలో సరళసాగర్ ప్రాజెక్టు 4 వుడ్ సైఫాన్లు, 2 ప్రైమరీ సైఫాన్లు తెరుచుకోవడంతో భారీగా వరద నీరు దిగువ ఉన్న రామన్ పాడు ప్రాజెక్టుకు చేరుతోంది. మదనాపురం సమీపంలోనిలో ఊకశెట్టి వాగు లెవెల్ కాజ్ వేపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆత్మకూరు-కొత్తకోట పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Latest News
 

ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు Wed, Sep 25, 2024, 06:17 PM
తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరానాకు గురి చేస్తోందని మల్లారెడ్డి వ్యాఖ్య Wed, Sep 25, 2024, 06:07 PM
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM